Exclusive

Publication

Byline

ఇకపై కేరళ కాదు 'కేరళం'.. రాష్ట్రం పేరు మార్పునకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

భారతదేశం, ఫిబ్రవరి 24 -- దక్షిణ భారత రాష్ట్రం 'కేరళ' పేరు త్వరలోనే అధికారికంగా మారనుంది. మలయాళీలు తమ రాష్ట్రాన్ని ఎంతో ఇష్టంగా పిలుచుకునే 'కేరళం' అనే పేరునే ఇకపై అన్ని భాషల్లోనూ అధికారికంగా వాడనున్నార... Read More


అండమాన్‌లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం: సముద్రంలో కూలిన పవన్ హన్స్ హెలికాప్టర్.. ఏడుగురు ప్రయాణికులు సురక్షితం

భారతదేశం, ఫిబ్రవరి 24 -- అండమాన్ నికోబార్ దీవుల్లో మంగళవారం ఉదయం పెను విమాన ప్రమాదం తప్పింది. జాతీయ హెలికాప్టర్ రవాణా సంస్థ 'పవన్ హన్స్'కు చెందిన ఓ హెలికాప్టర్ సముద్రంలోకి దూసుకెళ్లింది. అయితే, అదృష్ట... Read More


2026లో 'ఎల్‌నినో' ముప్పు.. ఈసారి వానలు తక్కువే, భానుడి భగభగలు తప్పవా?

భారతదేశం, ఫిబ్రవరి 23 -- భారతదేశ వాతావరణంపై మరోసారి 'ఎల్‌నినో' నీడలు కమ్ముకుంటున్నాయి. 2026 ద్వితీయార్థంలో ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం బలంగా ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఎ... Read More


UPL షేరు బేజార్: ఒక్కరోజే 10% పతనం.. ఆ పునర్వ్యవస్థీకరణే కొంపముంచిందా?

భారతదేశం, ఫిబ్రవరి 23 -- స్టాక్ మార్కెట్‌లో సోమవారం అగ్రో కెమికల్ దిగ్గజం UPL లిమిటెడ్ ఇన్వెస్టర్లకు చేదు అనుభవం ఎదురైంది. కంపెనీ షేర్లు ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే 10 శాతం కుప్పకూలి లోయర్ సర్క... Read More


పసిడి పరుగు.. వెండి జోరు.. ఎంసీఎక్స్‌లో భారీగా పెరిగిన ధరలు, కారణం ఇదే

భారతదేశం, ఫిబ్రవరి 23 -- పసిడి ప్రియులకు సోమవారం ఉదయాన్నే భారీ షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి భారతీయ కమోడిటీ మార్కెట్‌పై (MCX) తీవ్ర ప్రభావం చూపింది. కేవలం గంటల వ్యవధిలోనే బంగ... Read More


ట్రంప్ టారిఫ్ సెగ: $65,000 దిగువకు బిట్‌కాయిన్.. 8 నెలల కనిష్టానికి పతనం

భారతదేశం, ఫిబ్రవరి 23 -- ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. అమెరికా వాణిజ్య విధానాల్లో వస్తున్న మార్పులు, ముఖ్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న దిగుమతి సుంకా... Read More


తమిళనాడు ఓటర్ల జాబితాలో భారీ ప్రక్షాళన: 74 లక్షల పేర్లు గల్లంతు

భారతదేశం, ఫిబ్రవరి 23 -- తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఓటర్ల జాబితా హాట్ టాపిక్‌గా మారింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఓటర్ల సంఖ్య భారీగా తగ్గిపోవడం చర్చనీయాంశమైంది. అక్టోబర్ 2025లో 6.41 కోట్లుగా ఉన్... Read More


8వ పే కమిషన్ అప్‌డేట్స్ కోసం చూస్తున్నారా? శాలరీ కాలిక్యులేటర్ స్కామ్ అలెర్ట్

భారతదేశం, ఫిబ్రవరి 23 -- 8వ పే కమిషన్ ఎప్పుడు వస్తుంది? జీతం ఎంత పెరుగుతుంది? అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. సరిగ్గా ఇదే పాయింట్‌ను స్కామర్లు వాడుకుంటున్నారు. వాట్సాప్‌లో 'మీ కొత్త జీతం ఎంతో ఈ యాప్‌లో లెక... Read More


ఒలెక్ట్రా గ్రీన్ టెక్ షేర్ల జోరు: TGSRTC భారీ ఆర్డరే కారణమా? 7% పెరిగిన షేరు ధర

భారతదేశం, ఫిబ్రవరి 23 -- చాలా కాలంగా నష్టాలతో సతమతమవుతున్న ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఇన్వెస్టర్లకు ఒక తీపి కబురు అందింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు సొంత రాష్ట్రం నుండే భారీ కాంట్రాక్ట్ దక్కడం ... Read More


సుజ్లాన్ ఎనర్జీ షేరు బేజార్: 52 వారాల కనిష్టానికి పతనం.. ఇప్పుడు కొనవచ్చా?

భారతదేశం, ఫిబ్రవరి 23 -- స్టాక్ మార్కెట్‌లో ఒకప్పుడు ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన మల్టీబ్యాగర్ స్టాక్ సుజ్లాన్ ఎనర్జీ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. నిఫ్టీ, సెన్సెక్స్ వంటి బెంచ్‌మార్... Read More